స్థానిక సంస్థల ఎన్నికల వేళ కడప జిల్లా పులివెందులలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ వస్తోన్న సీనియర్ నేత, పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ సతీష్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
YS viveka case: సీఎం జగన్ చిన్నాన్న, దివంగత మాజీ మంత్రి వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసును సీబీఐకు అప్పగించాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. వివేకా హత్య కేసును ర
మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో అమాయకులు బలికావొద్దంటే.. సీబీఐతో విచారణ జరిపించాలన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. గతకొద్దిరోజులుగా వివేక హత్య కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలో బీటెక్ రవిని కూడా నాలుగురోజుల క్రితం విచారించింది. ఈ నేప�
మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే.. దీన్ని సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు. కాగా ఈ కేసును ప్రస
మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్న బాబు.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఏడు నెలల
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా భావిస్తోన్న పరమేశ్వర్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరమేశ్వర్ రెడ్డికి, వివేకాకు సత్సంబంధాలు లేవని బీటెక్ రవి అన్నారు. తన చిన్నాన్నకు చంపిన కేసులో పరమేశ్వర్ రెడ్డి నిందితుడని, 15ఏళ్లుగా అతడితో తమకు ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయని తెలిపారు