Gyanvapi Masjid Case News: కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. నిరుద్యోగం, ధరాఘాతం తదితర కీలక సమస్యల నుంచి..
BSP Chief Mayawati: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పదవి కోసం బీజేపీ సహా ఏ పార్టీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రక్షాళన దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.
Swami Prasad Maurya: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఫాజిల్నగర్ స్థానం నుంచి ఓటమి పాలైనందుకు తీవ్ర మనస్తాపానికి గురైన ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ(UP Assembly Elections) ఎన్నికల్లో ఘోర పరాభవంతో బీఎస్పీ(BSP) పని అయిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు...
Sanjay Raut: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(assembly elections) ఫలితాలు వచ్చాయి. పంజాబ్ (Punjab) మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కమలం వికసింది. ముఖ్యంగా దేశ ప్రజల అందరి చూపు ఉత్తరప్రదేశ్
Akhilesh Yadav: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి గతంలో కంటే సీట్ల సంఖ్య బాగా పెరిగిందని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) అన్నారు. ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. బీజేపీ(BJP)పై...
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ తొలి ట్రెండ్స్ నుంచే అధికార భారతీయ జనతా పార్టీ అధిక్యంలో కొనసాగుతోంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని దశల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి మార్చి 10న ప్రకటించబోయే ఎన్నికల ఫలితాలపైనే ఉంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ఆఖరు దశకు చేరుకుంది. చివరి దశ పోలింగ్తో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగుస్తుంది.. గురువారం వెలువడే ఫలితాల కోసం యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.