తెలుగు వార్తలు » BSF
Pakistan Tunnel: భారతదేశంలోకి ఉగ్రవాదులను పంపేందుకు జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉపయోగించిన 150 మీటర్ల పొడవైన రహస్య సొరంగాన్ని శనివారం బీఎస్ఎఫ్..
జమ్మూ కాశ్మీర్ లోని హీరానగర్ సెక్టార్ లో అంతర్జాతీయ సరిహద్దు పొడవునా 100 మీటర్ల టనెల్ ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కనుగొంది.
జమ్మూకశ్మీరులో ఉగ్ర దాడి చేసేందుకు పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో 118 మంది పాక్ ఉగ్రవాదులు పొంచిఉన్నట్లు భారత నిఘావర్గాలకు సమాచారం అందింది.
సరిహద్దుల్లో అమరులైన జవానులను స్మరించుకోపోతే మన బ్రతుకుకు అర్థమే లేదు. ఎందుకంటే మనం స్వేచ్ఛగా
పశ్చిమబెంగాల్లోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు అరుదైన జాతికి చెందిన పక్షులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. సదరు పక్షులను దుండగులు బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి తీసుకువస్తుండగా..
జమ్మూ-కశ్మీర్లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఓ సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా దళాలు బుధవారం కనుగొన్నాయి.
ఏవోబీలో పోలీసులు జల్లడ పడుతున్నారు. మావోయిస్టుల సంచారం ఉందని తెలియడంతో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వారి కూపింగ్లో భారీ డంప్ను..
పంజాబ్ లోని పాక్ సరిహద్దుల ద్వారా ఇండియాలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న అయిదుగురు చొరబాటుదారులను బోర్డర్ సెక్యూరిటీ దళాలు శనివారం తెల్లవారుజామున కాల్చి చంపాయి..
వెస్ట్ బెంగాల్లో అక్రమ వ్యాపారాలకు అడ్డు అదుపులేకుండా పోతుంది. విచ్చల విడిగా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు వాహనాలను స్థానిక పోలీసులతో..
వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మీదుగా బంగ్లాదేశ్కు అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాలకు బీఎస్ఎఫ్ చెక్ పెడుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం పశువులను తరలిస్తుండగా.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది పశువుల స్మగ్లర్లను..