తెలుగు వార్తలు » brutally murdered
మావోయిస్టులు రెచ్చిపోయారు. విశాఖ ఏజెన్సీలో మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఆపై లేఖను విడిచి..
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పదాధికారి జమీల్ షేక్ దారుణ హత్యకు గురయ్యడు. బైక్పై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో జమీల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళను నమ్మించి గొంతుకోశాడు ఓ దుర్మార్గుడు. ఐదునెలల గర్భిణి అని చూడకుండా అతి కిరాతకంగా హత్య చేశాడు. అక్రమ సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని తెలిసింది. గుజరాత్లోని బర్దోలీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్దోలీకి చెందిన రష్మీ కటారియా అనే మహిళ కొంతక
దారుణ హత్యకు గురైన యువతి మర్డర్ మిస్టరీని గుంటూరు జిల్లా పోలీసులు ఛేదించారు. 2018లో జరిగిన ఈ ఘాతుకంపై విచారణ జరిపిన పోలీసులు ఎట్టకేలకు హత్యగా నిర్ధారించారు.
అనుమానం ఓ మహిళ ప్రాణాలు తీసింది. కట్టుకున్న భార్య ఎవరితోనో మాట్లాడుతుందనే అనుమానం కలిగింది. ఆ అనుమానం పెనుభూతంగా మారింది.
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని ఓ వివాహిత మహిళ (30) దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన చనుగోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని రింగ్ రోడ్డు ప్రాంతలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద సోమవారం రాత్రి దారుణ హత్య చేటు చేసుకుంది. ఈ పెట్రోల్ బంకులో ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
లాక్డౌన్ వేళ తెలంగాణలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. మొండెం నుంచి తలను వేరు చేసిన దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. వివరాల్లోకి వెళితే… సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ శివారులో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపారు గు
మరోవారం రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. దారుణ హత్యకు గురైంది. బ్యాంకు ఉద్యోగినిగా పనిచేస్తున్న యువతిని.. ఆమె ఉండే గదిలోనే దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా గజ్వేల్లో చోటుచేసుకుంది. బ్యాంక్ ఉద్యోగినిగా పనిచేస్తున్న ఓ ఇరవై ఐదేళ్ల యువతిని దుండుగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చా�
హైదరాబాద్లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఖైత్లాపూర్లో సుధీర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి స్నేహితులతో మద్యం సేవించిన సమయంలో.. వారితో వాగ్వాదానికి సుధీర్ దిగాడు. ఈ గొడవలో సుధీర్ని బాటిల్తో పొడిచి.. చంపారు మద్యం తాగిన యువకులు. అయితే హత్యకు పాల్పడిన హంతకుల వివరాలు ఇంకా �