తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడని, 10 లక్షల సుపారీ ఇచ్చి యశోద హత్యచేయించింది. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన ముత్యాలమ్మ, నాగన్న దంపతులకు చిట్ర మురళి ఒక్కగానొక్క కొడుకు
Nephew Murder Uncle : దేశంలోని పలు ప్రాంతాల్లో రోజురోజుకు దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. క్షణికావేశంలో చాలామంది విస్తుపోయే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందరూ అసహ్యించుకునేలా
వయసు పెరుగుతున్న అతనిలో వక్ర బుద్ధి మారలేదు.. పదేళ్ల క్రితం ఇంటర్ విద్యార్దినిలతో లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తే.. ఇప్పుడు డిగ్రీ కళాశాలలో కూడా ఒక మహిళ అధ్యాపకురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన బంధువులు కీచక టీచరుకు తగినబుద్ధి చెప్పారు.
కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ముగ్గురు పూజారులు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం మాండ్యా నగర శివార్లలోని గుత్తాలు వద్ద ఉన్న శ్రీ అరకేశ్వర ఆలయ ప్రాంగణంలో ముగ్గురు పూజారులను గుర్తు తెలియని దుండగులు హతమార్చి ఆలయంలోని హుండీ నగదు, నగలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
రాజస్థాన్లోని జున్జున్ పట్టణంలో దారుణం జరిగింది. స్థానిక జగదీశ్ డిగ్రీ కాలేజ్లో విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఎగ్జామ్స్ విషయంలో విద్యార్థులు, సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం గొడవకు దారితీసింది. ఇద్దరు విద్యార్థులను చితకబాదారు లెక్చరర్లు. ఇద్దరు విద్యార్థులను కిందపడేసి చితకబాదారు సిబ్బం�