కాలానికి అనుగుణంగా ప్రేక్షకులు తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. ఒకప్పుడు రొటీన్ కథలకు ఓటేసిన ఫ్యాన్స్.. ఇప్పుడు సరికొత్త స్టోరీల వైపు మొగ్గు చూపుతున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు.. అది బాక్స్ ఆఫీస్ హిట్ కావాల్సిందే. మూస కథలకు కాలం చెల్లింది. కొత్త తరహా స్క్రిప్ట్స్ను అభిమానులు ఆదరిస్తున్నారు. తాజాగా టాలీవుడ్లో నమ�
ఈ మధ్యకాలంలో తెలుగు పరిశ్రమపై ఇతర భాష హీరోయిన్ల ఆసక్తి ఎక్కువైందని చెప్పాలి. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అందరూ కూడా తెలుగు సినిమాలో నటించడం కోసం వరుసగా క్యూ కడుతున్నారు. ఇక ఈ జాబితాలో తమిళ నటి నివేదా పేతురాజ్ ఒకరు. హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్�
శ్రీవిష్ణు, నివేథా థామస్, సత్య, నివేథా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రలలో వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్రోచేవారెవరు రా’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఆద్యంతం కామెడీతో వచ్చిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్కు వివేక్ సాగర్ అందించిన బ్యాక్�