బిఎస్ఎన్ఎల్ సంస్థ ఓ క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది. కరోనా నేపథ్యంలో ఇప్పడు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం బ్రాడ్బ్యాండ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లో ల్యాండ్ లైన్ కస్టమర్లందరికీ ఉచితంగా నెల రోజుల పాటు..
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.777 ప్లాన్ను మళ్లీ సబ్స్క్రైబర్ల ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ గతంలో ఉన్నదే అయినప్పటికీ.. కొన్ని కారణాలవల్ల ఈ ప్లాన్కు బ్రేకులు వేసింది. ఈ ప్లాన్ గురించి బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు దాదాపు తెలిసే ఉంటుంది. అయితే తాజాగా ఇదే ప్లాన్ను ఇప్పు�