కోవిద్-19 వైరస్ సహజంగా పుట్టింది కాదని, అది చైనా శాస్త్రజ్ఞులు వూహాన్ ల్యాబ్ లో సృష్టించినదేనని బ్రిటిష్, నార్వే దేశాలకు చెందిన ఇద్దరు రీసెర్చర్లు ప్రకటించారు.
మన దేశంలో రైలు బండి కూత వినబడి సరిగ్గా 168 ఏళ్లయింది. 1853 ఏప్రిల్ 16న బాంబేలోని బోరి బందర్ స్టేషన్ నుంచి థానే వరకు మొదటి ప్యాసింజర్ రైలు నడిచింది.
వ్యాక్సిన తయారీ కోసం విశ్వవ్యాప్తంగా వందలాది డ్రగ్స్ కంపెనీలు కుస్తీ పడుతున్నాయి. అయితే, కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తే దాని పంపిణీ దేశాలముందున్న అతిపెద్ద సవాలు.
యావత్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేకపోవడంతో రోజురోకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో..
ఈ నెల ఫస్ట్ వీక్లో తమిళ బాక్సాఫీస్ వద్ద సినిమాలు పందెంకోళ్లలా పోటీ పడబోతున్నాయి . అరవ ప్రేక్షకులకు నిండైన వినోదాన్ని పంచడానికి మూడు చిత్రాలు విడుదలవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’గా ఈ నెల రెండో తేదీన తెరపైకి వస్తోంది. వెట్రిమారన్, ధనుష్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అసురన్’… జీవీ ప్రకాశ్ నటించిన ‘100% కాదల్
దొంగతనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఏకంగా టాయిలెట్నే దొంగతనం చేసిన ఘటన బ్లెన్హేమ్ ప్యాలెస్లో చోటుచేసుకుంది. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ పుట్టిన దగ్గర.. గుర్తు తెలియని వ్యక్తులు 18 క్యారెట్ల బంగారు టాయిలెట్ను ఎత్తుకుపోయారు. ఈ టాయిలెట్ను ఆర్టిస్ట్ మారీజియో కాట్టెలాన్ పూర్తిగా బంగారంతో తయారుచేశాడు. ఆక్స్
అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకోవడం పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఇటీవల కాలంలో యువత ఓ అడుగు ముందుకేసి అమ్మాయిలు అమ్మాయిలతో.. అబ్బాయిలు అబ్బాయిలతో కూడా వివాహం చేసుకుంటున్నారు. కానీ ఇంగ్లండ్కు చెందిన ఓ మహిళ భిన్నమైన దారి ఎంచుకుంది. ఆమెకు మనుషులు ఎవరూ నచ్చలేదేమో.. ఏకంగా తన పెంపుడు కుక్కను పెళ్లి చేసుకుంది