తెలుగు వార్తలు » Brihanmumbai Municipal Corporation
Lockdown: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో లాక్డౌన్ను నివారించేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్...
Corona Mask: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి చేపట్టిన చర్యల్లో భాగంగా చాలా వరకు పాజిటివ్ కేసులు తగ్గిపోయాయి. ఇక ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం...
BMC - Coronavirus: మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న విదర్భ ప్రాంతంలోని యవత్మల్, అమరావతి..
దేశంలోని అతిపెద్ద మునిసపల్ కార్పోరేషన్కు ఆయనొక జాయింట్ కమిషనర్.. మీటింగ్కు ముందు ఆయన వాటర్ బాటిల్ అనుకొని.. శానిటైజర్ను తాగారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్...
కరోనా బారిన పడకుండా ఉండేందుకు, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్లను ధరించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,119 కరోనా పాజిటివ్ కేసులు..
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ముంబైలోని ధారావిలో కరోనా కట్టడి చేసిన తీరు ఆదర్శంగా నిలుస్తోంది. అత్యధిక జన సాంద్రత గల ధారావిలో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్న కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ క్రమంలో మహారాష్ట్ర పోలీస్ శాఖలో
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సుషాంత్సింగ్ రాజ్పుత్ మరణంపై దర్యాప్తు కోసం వచ్చే సీబీఐ బృందం
మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 9,431 కరోనా పాజిటివవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు..