మహాశివరాత్రి వేడుకలకు శ్రీశైలం పుణ్యక్షేత్రం ముస్తాబవుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సత్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పాతళగంగ స్నానపు ఘాట్ల దగ్గర ప్రమాదాలు జరగకుండా ఈతగాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన
యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నేటి నుంచి అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 15 నుండి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు తిరుమంజన, మత్స్యావతార అలంకార సేవను నిర్వహించనున్నారు.