కోదండరాముడి ప్రఖ్యాత ఆలయం ఒంటిమిట్టలో(Ontimitta) ఈనెల 9 నుంచి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉత్సవాల ఏర్పాట్లను(arrangements) వేగంవంతం చేస్తున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు....
తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు(Chilukuru) బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏటా శ్రీరామనవమి(Sri Rama Navami) తరువాత దశమి నుంచి బ్రహ్మోత్సవాలు....
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri) శ్రీ లక్ష్శీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 14 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సారి కూడా..
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు (బుధవారం) ఏపీ ముఖ్యమంత్రి జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్కుమార్ సింఘాల్...
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం పూర్తయింది. ఇవాళ సాయంత్రం మీన లగ్నంలో జరిగే ధ్వజారోహణంతో స్వామివారి వాహనసేవలు కూడా ప్రారంభమవుతాయి.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ సీఎం వైఎస్ జగన్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మొదట శ్రీవారి ఆలయం ముందు ఉన్న బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు సీఎం చేరుకుని ఆలయ మహాద్వారం ద్వారా జగన్ ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న ఆలయ అర్చకులు సీఎం జగన్ క�
మూలవిరాట్ వ్రక్షస్థలంలో ప్రతిస్టించబడిన మహాలక్ష్మి ఎవరు ? ఆ లక్ష్మిదేవి మహిమలెంటి ? శ్రీవారి వ్రక్షస్థలంపై ఎవరు ప్రతిస్టించారు ? శుక్రవారం నాడు శ్రీ మన్నారాయణునికి అభిషేకం ఎంధుకు నిర్వహిస్తారు ? అసలు వైకుంట నాధుడ్ని శ్రీనివాసుడుగా ఎంధుకు పిలుస్తారు ? ప్రపంచంలో ఏ ఇతర దేవాలయాలకు రాని ధన, జన ఆకర్షణ పెరగడానికి కారణాలెం�
తిరుమల చరిత్రకు పురాతన నాణేల సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. క్రీ.పూ 6వ శతాబ్దంలోని జనపద రాజ్యాల కాలంలో మొట్టమొదటి సారిగా రూపొందించి చెలామణిలోకి తెచ్చిన పంచ్ మార్డ్క్(విద్ధాంత నాణేలు) మొదలుకొని ఎందరో చక్రవర్తులు, రారాజులు తిరుమల శ్రీనివాసునికి కానుకల రూపంలో సమర్పించిన నాణేలలో ఆనాటి బారతదేశ చరిత్రను, సంస్కృతిని, �
భక్తుల పాలిటి కొంగుబంగరంగా తిరుమలలో వెలసిన శ్రీమన్నారాయునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. అయితే వార్సికోత్సవాలలో అత్యంత విశిష్టమైనది, వైభవోపేతంగా నిర్వహించేది బ్రహ్మోత్సవాలు. జగత్కాల్యాణం కోసం సాక్షాత్తు బ్రహ్మదేవుడే భూవికి దిగివచ్చి మ
అలంకార ప్రియుడైన గోవిందుడి అందం, వైభవం, వైభోగం అంతా అయనకు అలంకరించే బంగారు అభరణాలు, పుష్పమాలికల్లోనే నిక్షిప్తం అయి ఉంటుంది. ప్రతి శుక్రవారం స్వామివారికి జరిగే అభిషేకానంతరం మూలమూర్తిని వివిధ రకాలైన వజ్రవైడూర్యాలు, రత్నాలు పొదిగిన అభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తర్వాతనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అపద�