Grand Mother: అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఠక్కున మన మనసును పట్టేసుకుంటాయి. మామూలుగా చూస్తే అదేమీ అంత పెద్ద విషయంలా కనిపించకపోవచ్చు.
భారత్ రాబోయే ప్రపంచ కప్పులో టైటిల్ ఫేవరెట్ కాదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఉన్న బ్యాటింగ్ లైనప్ ను చూస్తే భారత్ ప్రపంచ కప్పు గెలవడం కష్టమేనని మైఖేల్ వాన్ అన్నారు. భారత బ్యాటింగ్ లైనప్ లో లోపాలున్నాయని అన్నారు.
శ్రీలంక స్పిన్నర్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. స్పిన్నర్ అకిల ధనంజయపై ఏడాదిపాటు ఐసీసీ నిషేధం విధించింది. గత నెల ఆగస్టులొ 14-18 తేదీల మధ్య న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ధనంజయ బౌలింగ్ యాక్షన్పై మ్యాచ్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అకిల ధనంజయ బౌలింగ్ యాక్షన్పై అపెక్స్ క్రికెటింగ్ బాడీకి ఫిర్యాదు చేశారు. దీ�
ఆగష్టు నుంచి మొదలు కానున్న యాషెస్ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 17 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును శుక్రవారం ప్రకటించింది. బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బెన్క్రాఫ్ట్లకు ఇందులో చోటు దక్కడం విశేషం. ఈ జట్టుకు కెప్టెన్గా టిమ్ పైన్ వ్యవహరించను
ఏదైనా సాధించాలన్నా తపన ఉంటే చాలు..విధి రాతను కూడా జయించొచ్చు. అచ్చు అలాంటి కసిని, కృషిని చూపించాడు ఒక బాలుడు. రెండు చేతులు లేకున్నా కూడా మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. క్రికెట్పై తనకున్న ప్రేమను చాటి చెబుతున్నాడు. ఇష్టమైన ఆట కోసం వైకల్యాన్ని కూడా లైట్ తీసుకున్నాడు. ఓ గల్లీలో కొందరు టీనేజ్ పిల్లలు క్రికెట్ ఆడు�
చండీగఢ్: ఐపిఎల్ – 2019లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీ జట్టు మీద పంజాబ్ జట్టు 14 పరుగుల తేడాతో గెలుపొందింది. తేలికగా గెలవాల్సిన మ్యాచ్ను ఢిల్లీ జట్టు చేజార్చుకుంది. చివరి 24 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. పైగా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఈ స్థితిలో కచ్చితంగా గెలవడం ఖాయం. క
చండీగఢ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆల్రౌండర్ శ్యామ్ కరన్ బౌలింగ్లో అదరగొట్టాడు. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించాడు. ఇది ఈ ఐపిఎల్ సీజన్లోనే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. మోహలీ స్టేడియంలో ఢిల్లీ ఆటగాళ్లు హర్ష పటేల్, కగిసో రబాడా, సందీప్ లించ్హానేలను వరుసగా ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు.
విశాఖ: ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో ఉంది. రెండు టీ20ల్లో భాగంగా విశాఖలో జరిగిన తొలి టీ20లో మూడు వికెట్ల తేడాతో భారత్పై నెగ్గింది. ఈ మ్యాచ్లో మొదట భారత్ ఓడిపోతుందనే అనుకున్నారు అంతా. కానీ భారత బౌలర్ల సత్తా చూసి టీమిండియాదే మ్యాచ్ అనే భావనకు వచ్చేశారు. ముఖ్యంగా భారత అద్భుతమైన బౌలర్ జాస్ప్రిత్ బూమ్ర వేసిన 19వ ఓవర్ గురిం�
విశాఖ: భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు తొలి మ్యాచ్లో కోహ్లీ సేనను ఓడించింది. రెండు టీ20 మ్యాచ్లలో భాగంగా విశాఖ తీరాన జరిగిన తొలి మ్యాచ్ను భారత జట్టు చివరి బంతికి కోల్పోయింది. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా ఒక ఫోర్, ఒక టూడీ తీసి మ్యాచ్ను ఆసిస్ ఆటగాళ్లు ఎగరేసుకుపోయారు. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా