వైసీపీ నిర్వహించే ప్లీనరీలో టీడీపీ చంద్రబాబు లాగా నోటికొచ్చినట్లు మాట్లాడమంటూ బొత్స (Botsa Satyanarayana) పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను బొత్స మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి గురువారం పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల రేషనలైజేషన్ జరిగితే ఉద్యోగాలు పోతాయని గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం (జులై 1) క్లారిటీ ఇచ్చారు..
Andhra Pradesh: ‘అమ్మ ఒడి’ పథకానికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక కామెంట్స్ చేశారు. గురువారం నాడు
మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) బోర్డు అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేయనున్నారు. విజయవాడ ఫార్ట్యూన్ మురళిలో 12:30కు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Andhra Pradesh: ఏపీ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం ప్రముఖ ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బైజూస్తో..
ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పెత్తనం ఏమిటని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఫైర్ అయ్యారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో(Nellimarla) నిర్వహించిన రోడ్ షోలో వైసీపీ నేతలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు....
మొదటిరోజే మృతుడి తల్లి, భార్య స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే.. ఈపాటికి ఎమ్మెల్సీ అరెస్ట్ అయ్యేవారని మంత్రి బొత్సా సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. చట్టానికి చుట్టాలు ఉండరని.. న్యాయం ప్రకారం చర్యలు ఉంటాయని బొత్స పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ ప్రశ్న పత్రాల లీక్ (Maths Question paper leak) వ్యవహారం తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి..ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో మే 2న గణిత పరీక్ష ప్రారంభానికి ముందే సెల్ ఫోన్ల ద్వారా ప్రశ్నపత్రం లీక్ అయినట్టు గుర్తించారు. దీనిపై..
ఏపీలో విద్యుత్ సరఫరా, నీళ్లు లేవని, రహదారులు అధ్వానంగా ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మౌలికసదుపాయలపరంగా హైదరాబాద్ ది బెస్ట్ సిటీ అని మున్సిపల్ మంత్రి KTR కొనియాడారు. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి సొంతూళ్లకు పోయిన తన ఫ్రెండ్స్ ..