తెలుగు వార్తలు » Botsa Satyanarayana
AP Local Body Elections : ఏపీలో నిన్న(మంగళవారం) తొలివిడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 3,244 పంచాయతీలకు గాను, 2,637 పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనపైనా, మంత్రి పెద్దిరెడ్డిపైనా గవర్నర్కు లేఖ రాయడం బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ..
అమరావతిలో వందల వేల ఎకరాలు బంధువులతో కొనిపించిన ఘనుడు చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ...
విజయనగరం జిల్లాలోని రామతీర్థం బోడికొండపై నున్న కోదండరామాలయంలోని రాముడి విగ్రహం ధ్వంసం ఘటనతో రాజకీయాలు హీటెక్కాయి.
ఎండకు ఎండి వానకు తడిచి అద్దెంట్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలాకాలంగా తపనపడుతున్నారని
అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై వైసీపీ కార్యకర్త బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు.
త్వరలో జరుగబోతోన్న తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో గతంలో కంటే మెజార్టీ ఎక్కువే వస్తుందంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ...
బిసిల కోసం టిడిపి చేసిన పని ఒక్కటి చెప్పాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీకి లేదన్నారు. బిసిలకు ఆదరణ పథకం పేరుతో అదే పని చేసుకోవాలని చంద్రబాబు చెప్పారని బొత్స విమర్శించారు. పని ముట్లు కూడా అధిక ధరలకు కొనుగోలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేన�
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పంట నష్టం పై లోకేష్ ఏమి తెలిసి మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. “వరదలు తగ్గాక పంట నష్టం అంచనాలు వేస్తారు.. తెలియకపోతే వాళ్ళ నాన్నని అడిగి తెలుసుకోవాలి” అంటూ సెటైర్ల�
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అమలుచేస్తున్న అద్భుతమైన పథకాలు చూసి చంద్రబాబుకి ఏమీ పాలుపోవడంలేదన్నారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవన్నీ చూస్తున్న..