భూములపై ఉన్న అన్ని సమస్యలు, వివాదాలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) అన్నారు. ఏ విధమైన వివాదాలు లేకుండా...
పీఆర్సీ సాధన సమితి నాయకులకు, మంత్రుల కమిటీకి మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటి ఒంటి గంట వరకు జరిగిన చర్చలపై ఆంధ్ర ప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అర్ధరాత్రి వరకూ ఉద్యోగ సంఘాలతో చర్చించి వారికి ఉన్న అసంతృప్తులు, అపోహలు తొలగించామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఇచ్చిన సభాహక్కుల ఫిర్యాదుపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది...
కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పేషంట్లకు ఆరోగ్యశ్రీ కింద కచ్చితంగా చికిత్స అందించాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అనంతపురం జిల్లా లోని కదిరి, తనకల్లు ఆస్పత్రుల్లో డాక్టర్లను నియమించాలని బొత్స వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రజాప్రతినిధులు ఫోన్లు చేస్తే జిల్లా అధికారుల
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పంట నష్టం పై లోకేష్ ఏమి తెలిసి మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. “వరదలు తగ్గాక పంట నష్టం అంచనాలు వేస్తారు.. తెలియకపోతే వాళ్ళ నాన్నని అడిగి తెలుసుకోవాలి” అంటూ సెటైర్ల�