వారణాసి వరుస బాంబు పేలుడు కేసు (2006)లో దోషిగా తేలిన ఉగ్రవాది వలీవుల్లా ఖాన్ (55)కు ఘజియాబాద్ జిల్లా సెషన్ కోర్టు సోమవారం (జూన్ 6) మరణశిక్ష విధించింది..
గుజరాత్(Gujarat) లోని బారుచ్ జిల్లాలో భారీ పేలుడు జరిగింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఓమ్ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్దశబ్ధంతో బ్లాస్ట్(Blast) అయింది. ఈ ఘటనలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదంలో...
కర్నూలు జిల్లాలో మరోసారి నాటు బాంబులు కలకలం రేపాయి. వీటి పేరు చెబితేనే స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పత్తికొండ(Pathikonda)లో ఓ రైతు పొలంలో నాటు బాంబులు(Bomb) దొరికాయి....
ఒడిషా (Odisha) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు, భద్రతా దళాలే లక్ష్యంగా కలహండి జిల్లా (Kalahandi district) లో మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఓ జర్నలిస్ట్ మృతి చెందాడు