Sushant Singh Rajput Drug Case: గతేడాది జూన్లో బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అవకాశాలు లేకే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న దాని నుంచి మొదలైన వాదన.. చివరికి బాలీవుడ్లో..
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ , మహారాష్ట్ర నేతల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది.
ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోల్చిన కంగనాపై మహారాష్ట్ర నేతలు మండిపడుతున్నారు. కంగనాకు ముంబైలో ఉండే హక్కు లేదని శివసేన నేత సంజయ్ రౌత్ నిప్పులు చెరుగుతున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత తన వాయిస్కు మరింత పదును పెట్టారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. అయితే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పై మరోసారి నిప్పులు చెరిగారు...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ అధికారులు ముంబైకి చేరుకున్నారు. కేసును సుప్రీంకోర్టు సీబీఐకి బదిలీచేయడంతో ముంబై పోలీసుల నుంచి ఇప్పటి వరకు సేకరించిన వివరాలను సీబీఐ అధికారులు తీసుకోనున్నారు. ముంబై ఎయిర్పోర్టుకు వచ్చిన అధికారులు మీడియాతో..
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ మృతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి చుట్టు ముంబై సినిమా వార్తలు తిరుగుతున్నాయి. దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి శుక్రవారం (ఆగష్టు 7) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్..
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు రోజుకో కొత్త కథనం వెలుగుకి వస్తోంది. తాజాగా సుశాంత్ మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతనిది సూసైడ్ కాదని, హత్య అని అంకిత్ ఆరోపించాడు. సుశాంత్ను అతని పెంపుడు కుక్క బెల్టుతో ఉరివేసి చంపారని ఆరోపించారు. ఇలా గొంతు నులిమి చంపితే�
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ ఒక్కసారిగా సినీ ప్రపంచాన్ని దిగ్భంతికి గురిచేసింది. తక్కువ వయసులోనే, మంచి ఫేమ్ తో ఉన్న సమయంలో అతడు ఇలా ఎందుకు చేశాడన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.