తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు-కచ్చలూరు మధ్య జరిగిన ఘోర బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. ఇప్పటివరకు 12మంది మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా 35మంది పర్యాటకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో �