ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్ ప్రొవిన్స్లో ఒక మసీదులో రెండు పేలుళ్లు సంభవించాయి. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 18 మంది మరణించారు. 50 మంది వరకూ గాయపడ్డారని అధికారులు చెప్పారు. పేలుళ్లకు తామే కారణమని ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు. శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా దుండగు�