ఓ వైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంటే.. మరోవైపు కొంతమంది ఇంకా మూఢవిశ్వాసాలను పట్టుకుని వేలాడుతున్నారు. అర్ధరాత్రి వేళ పూజలు నిర్వహిస్తూ.. భయాందోళనకు గురిచేస్తున్నారు.
మూఢనమ్మకాలు అమాయకుల ప్రాణాలను తీస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని అతి దారుణంగా రాళ్లతో కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అందరూ..
అసలే పాతబస్తీ.. చూడ్డానికెంతో గంభీరంగా ఉంటుంది. ఆపై భయం కొలిపే స్మశానాలు. వీటిలో అంతులేని నిశ్శబ్దం. ఈ సైలెన్స్ లోనూ కొందరు బ్లాక్ మేజిక్ వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఓల్డ్ సిటీ క్షుద్ర పూజల వివరాలేంటో తెలుసుకుందాం పదండి.
జ్వరం వస్తే భూత వైద్యుడు దగ్గరికి వెళ్లేవాళ్లని.. సిరులు కలిసి రావాలని మాంత్రుకుల దగ్గరకి వెళ్లేవాళ్లని మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఇక చేతబడి, బాణామతి బ్యాచ్ కూడా సైలెంట్గా తమ పని తాము చేసుకుపోతూ ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి(Srikalahasti) లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శక్తి ఆలయం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ప్రత్యేక పూజలు...
ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మార్పు రావడం లేదు. మూఢ నమ్మకాల మత్తులో జోగుతున్నారు కొందరు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం చెలరేగింది.