అల్లోపతి వర్సస్ అయుర్వేదం రగడ పీక్ స్టేజ్కి చేరింది. అల్లోపతి వైద్య విధానంపై యోగా గురు బాబా రాందేవ్ చేస్తున్న విమర్శలకు నిరసనగా జూన్ 1 అంటే రేపు దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ పాటించాలని వైద్యుల పిలుపు.
డాక్టర్లపైనా, అలోపతి మందులపైనా యోగాగురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 1 వతేదీని బ్లాక్ డేగా పాటిస్తామని ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్ల సంఘం ప్రకటించింది.
వివాదాస్పద రైతు చట్టాలు మూడింటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మళ్ళీ ఆందోళన ప్రారంభించారు. ఈ డిమాండుతో తమ నిరసన మొదలు పెట్టి బుధవారంతో ఆరు నెలలు పూర్తి..
కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ భారత్ లోనూ విజృంభిస్తోంది. కాగా.. కరోనాపై పోరాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులపై జరుగుతున్న దాడులకు
ఆర్టికల్ 370 రద్దుపై మావోయిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది. జమ్ము కశ్మీర్ ప్రాంతానికి రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని మావోయిస్టు పార్టీ ఖండిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. కశ్మీర్ ప్రజలక�