తెలుగు వార్తలు » BJP workers
త్రిపుర కాంగ్రెస్ చీఫ్ ఫిజుష్ బిశ్వాస్ కారుపై ఆదివారం ఉదయం దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. పాలక పార్టీకి చెందిన బీజేపీ కార్యకర్తలే..
Jangaon Lathi Charge: జనగామ లాఠీచార్జ్ ఘటనపై వెస్ట్జోన్ డీసీపీతో విచారణకు ఆదేశించారు సీపీ ప్రమోద్కుమార్. ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం శాఖపరమైన చర్యలు ...
ఢిల్లీలో ఆప్ నేత రాఘవ ఛధ్ధా వైస్-చైర్మన్ గా ఉన్న ఢిల్లీ జల మండలి కార్యాలయంపై గురువారం బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. రైతుల ఆందోళనకు మద్దతునిస్తునందుకు ఆగ్రహంతో..
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై గురువారం బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ పని ఆ పార్టీ గూండాలదే అని ఆప్ ఆరోపించింది. సిసోడియా కుటుంబ సభ్యుల భద్రతకు ఉద్దేశించిన పోలీసుల సహకారంతోనే..
సౌత్ ఇండియాపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంపై ఆపరేషన్ కమల్కు శ్రీకారం చుట్టింది. తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ చేపట్టిన తిరంగా యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జమ్మూలో పీడీపీ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేసి నిరసన తెలిపారు బీజేపీ కార్యకర్తలు. పోలీసులు వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు...
బెంగాల్ రణరంగంగా మారింది. బీజేపీ కౌన్సిలర్ మనీష్ శుక్లా హత్యకు నిరసనగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. కోల్కతాలో బీజేపీ చేపట్టిన నబన్నా ఛలో కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పెద్ద సంఖ్యలో కమలనాథులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు...
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్య విషయంపై గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. ఆయన అనారోగ్యంతో ఉన్నారని.. అందుకే బయటకు రావడం లేదని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారంటూ అనేక రకాల వదంతులు ట్రోల్ అవుతున్నాయి. మరికొంత మంది అమిత్ షా వింత వ్యాధితో బాధపడుతున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు. అయి�
కమలదళంపై లాఠీచార్జ్ జరిగింది. అంతేకాదు ఆ పార్టీకి చెందిన 37 మంది కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. డెంగ్యూ వ్యాధిని అరికట్టడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో వెస్ట్ బెంగాల్ మరోసారి రణరంగంగా మారింది. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చే
ఆర్టికల్ 370 రద్దుపై యూపీ బీజేపీ ఎమ్మెల్యే విక్రం సైనీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి, కేంద్రపాలిత ప్రాంతాలుగా బిల్లును పార్లమెంటు ఆమోదించిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఇక అందమైన కశ్మీరీ అమ్మాయిలను ఎలాంటి భయం లేకుండా పెళ్లాడవచ్చని వ్యా�