టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తున్నారని కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి(Union Miniset G Kishan Reddy) అన్నారు. బీజేపీపై కేసీఆర్ నుంచి పొగత్తలను ఎవరూ ఆశించడం లేదన్న కిసన్ రెడ్డి..
ఢిల్లీలో మకాం వేసి మరీ బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు తెలంగాణ CM KCR. భావసారూప్యత గల ప్రాంతీయ రాజకీయ నేతలను KCR కలుస్తున్న తీరు దేశ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది.
KTR Counter to BJP: కేంద్ర మంత్రి అమిత్ షా పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తుక్కుగూడ బీజేపీ సభలో ఆయన చేప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని,,
Amit shah Telangana tour: తెలంగాణపై కేంద్రం అడగడుగునా వివక్ష చూపుతోందని, అమిత్షా ఏ మొహం పెట్టుకుని రాష్ట్రంలో అడుగుపెడుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ అమిత్షాకుఘాటు లేఖరాశారు.
Nitin Gadkari: తెలంగాణలో రెండు జాతీయ రహదారులను జాతికి అంకితం చేసే ప్రభుత్వ కార్యక్రమాన్ని బీజేపీ తన సొంత పార్టీ కార్యక్రమంలా చేసిందంటూ రాష్ట్ర మంత్రి వేముల..