బండి సంజయ్ అరెస్ట్ తీరుపై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం తీరు సరిగా లేదని మండిపడ్డారు.
TRS - MIM చీకటి ఒప్పందాలను త్వరలోనే బయట పెడతామన్నారు BJP సీనియర్ నేత మురళీధరరావు. TRSతో సంధి లేదని, సమరమేనని..
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనాతో మృతి చెందారు. ఆయన మృతికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. గత కొంతకాలంగా ఛాతీ నొప్పి, హైబీపీతో బాధపడిన మాణిక్యాలరావు విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో..
కరోనా వైరస్ సామాన్య ప్రజలనే కాదు... ప్రజా ప్రతినిధులను కూడా వెంటాడుతున్న విషయం తెలిసింది. ఈ క్రమంలోనే కోవిడ్ బారినపడ్డ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల కరోనా నుంచి కోలుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాజకీయ జీవితంలో ఓ ఘటన ‘ మాయని మచ్ఛ ‘ గా మిగిలింది. నిరాడంబరుడు, స్నేహశీలి, సౌమ్యుడుగా పేరు పడి, అందరూ ఆప్యాయంగా ‘ దత్తన్న ‘ గా పిలుచుకునే ఈయన పొలిటికల్ కెరీర్ ఒక దశలో ‘ మసక బారింది ‘. ఒక్కసారి బ్యాక్ గ్రౌండ్ లోకి వె�
బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కాన్పూర్లోని రెజెన్సీ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. బీజేపీ వ్యవస్థాపకుల్లో మనోహర్ జోషీ ఒకరు. ఆయన గతంలో పార్టీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. పార్టీ నిబంధనల ప్రకార�
బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. కాగా.. ఆయన మృతికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. వారిద్దరి అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. అలాగే.. ఆయనొక మంచి లాయర్.. అని.. బీజేపీ ప్
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. హుటాహెుటిన ఢిల్లీకి బయల్దేరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణ వార్త తెలియడంతో.. ఆయన టూర్ను ముగించేసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ రోజంతా హైదరాబాద్లోనే ఉండాల్సి �
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూసిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ‘‘అరుణ్ జైట్లీ ఓ గొప్ప రాజకీయవేత్త, ప్రతిభావంతుడైన నాయకుడు, దేశానికి అపరిమిత సేవలు అంది�
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా.. మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పలు కీలక పదవులను చేపట్టారు. 1991 నుంచి బీ�