PM Modi's Cabinet Rejig: కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ వార్తలు దేశవ్యాప్తంగా అనేకమంది బీజేపీ నేతల్లో ఆశలు పుట్టిస్తోంది. వివిధ కారణాల వల్ల ఏర్పడ్డ ఖాళీలతో పాటు కొందరు నేతలకు ముందే ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం కేంద్ర కేబినెట్ను విస్తరించేందుకు అగ్రనాయకత్వం గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది.
టీడీపీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామివేత్త రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తుల వేలానికి రంగం సిద్దమైంది. ఆస్తులను వేలం వేయబోతున్నట్టు ఆంధ్రాబ్యాంక్ గురువారం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. రూ.837.37 కోట్ల విలువైన అప్పులు చెల్లించకపోవడంతో.. గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయనకు ఆస్తులను మార్చి 23వ తేదీన వేలం వేస్తున్నట్లు ఆంధ్రాబ�
రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించింది. అమరావతి రైతులకు అండగా నిలబడాలని తీర్మానించింది. ‘మూడు రాజధానులు’ తమకు సమ్మతం కాదని తేల్చి చెప్పింది. సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకూ సిద్ధం కావాలని నిర్ణయించుకుంది. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో గుంటూరులో శనివార�
ఆంధ్రప్రదేశ్లో జరుగతోన్న అన్ని పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యను ఖండించడానికి అందరూ కదిలిరావాలన్నారు. ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు మరో మాట చెబుతున్నారని, ఆరు నెలల్లోనే ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని తెలిపారు
ఆంధ్రప్రదేశ్కు చెందిన వైఎస్ఆర్సిపి పార్లమెంటు సభ్యుడు వి విజయసాయిరెడ్డి పిటిషన్ ఆధారంగా, బిజెపికి చెందిన రాజ్యసభ ఎంపి యలమంచిలి సత్యనారాయణ చౌదరి చేసిన మనీలాండరింగ్, మోసాలపై హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) పరిశీలిన మొదలైంది. వైఎస్ఆర్సిపి ఎంపి విజయసాయి, బిజెపి ఎంపి సుజనా చౌదరి కార్యకలాపాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక
సుజనా చౌదరి టచ్ కామెంట్స్….ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ-వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది తమతో టచ్లో ఉన్నారని…సమయానుకూలంగా వారిని తమ పార్టీలో తీసుకుంటామంటూ ఎంపీ సుజనా చౌదరి ఈమధ్య కామెంట్ చేశారు. దీనిపై టీడీపీ కాస్త సైలెంట్గా ఉన్నా…వైసీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వైసీపీ
వల్లభనేని వంశీమోహన్..ఏపీలో మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు. పరిటాల రవి అనుచరుడిగా, జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వంశీ..అనతికాలంలోనే మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. తొలిసారి ఎంపీగా పోటీచేసి పరాజయం పాలయినప్పటికి..ఆ తర్వాత రెండు టర్మ్స్లోనూ గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాగా ప్రస్తుతం ఏపీలో ఉన�
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ పార్టీ గత ఎన్నికల్లో ఎన్నడూ ఊహించని ఓటమిని ఎదుర్కుంది. అప్పట్నుంచి నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఏకంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీనే బీజేపీలో విలీనం అవ్వడం పార్టీ వర్గ�
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు..ఎన్నిసార్లు యూజ్ చేసిన వెగటు వేయని సామెత ఇది. దాన్ని పలుచన చెయ్యడానికి ఏ పొలిటిషియన్స్ ఇష్టపడటం లేదు. అలానే ఎంపీ సుజనా చౌదరి ఊహించని విధంగా టీడీపీ నుంచి బీజేపీలోకి జంఫ్ అయ్యారు. పనిలో పనిగా సహచరుల మెడలో కాషాయ కండువా వేయించి..చంద్రబాబుకు ఓ రేంజ్ షాక్ ఇచ్చారు. అయితే పా�
చంద్రబాబుతో సాధ్యం కానిది.. అమిత్ షాకు సాధ్యమైంది… టిడిపి చేయలేనిది బిజెపి చేయగలుగుతోంది.. ఇంతకీ ఏంటనే కదా మీ సందేహం ? రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరితో పార్టీ జెండా మోయించడం… సభ్యత్వ పుస్తకం పట్టుకుని పార్టీలోకి కొత్త వారిని చేర్పించడం.. ఇలాంటి వన్నీ చేస్తున్న సుజనా చౌదరిని చూసి ఏపీ ప్రజలు అవాక్కవత�