సిద్దిపేటజిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది . ఇప్పటి వరకు 12 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి భాజపా అభ్యర్థి రఘునందన్రావు 4,030 ఓట్లతతో మొదటి స్థానం, తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానం, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇంకా 11 రౌండ్ల ఓట్లు లెక్కించాల్స�
సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు ముగిసిన వరుసగా మొదటి ఐదు రౌండ్లలో జరిగిన కౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యాన్ని కొనసాగించగా, ఆరు, ఏడు, ఎనిమిది రౌండ్లలో టీఆర్ఎస్ తన సత్తా చాటుతోంది. ఆరవ రౌండ�
సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు ముగిసిన వరుసగా మొదటి ఐదు రౌండ్లలో జరిగిన కౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 20,226 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత కు 17,559 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్