మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 3 న జరిగిన ఉపఎన్నికల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింథియా లదే విజయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. ఈ ఉపఎన్నికల్లో బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్ పార్టీకి 43 శాతం ఓట్లు లభిస్తాయని ఈ ఎగ�
మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం పెద్ద ‘పొరబాటే’ చేశారు. దాబ్రాలో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవికి మద్దతుగా ప్రచారం చేస్తూ ఆయన, కమలం గుర్తుకే మీ ఓటు అనబోయి.. పొరబాటున ‘హస్తానికే ‘ మీ ఓటు అనేశారు. కాంగ్రెస్ ఎన్నికల చిహ్నమైన హస్తం గుర్తుకే మీరు బటన్ నొక్కండి అన్నా�
మధ్యప్రదేశ్ లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఉపఎన్నికల ఫలితాలు ఈ రాష్ట్ర భవిష్యత్ ని నిర్దేశిస్తాయని బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.
'బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా శనివారం సాయంత్రం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ను సందర్శించిన సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాటలు, చిరు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో..