Tamil Nadu: తమిళనాడు రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలంటూ డీఎంకే సీనియర్ నేత ఎంపీ ఎ. రాజా చేసిన డిమాండ్కు బీజేపీ నేతలు..
అల్లుడు చేసిన పనికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశాడు ఓ వ్యక్తి. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాలు....
పోలీస్ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. భయపడేది లేదని.. లీగల్గా ఎదుర్కుంటానని ఆయన అన్నారు. ఆయన ఈ విషయంపై టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు.
తరచూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని షాకింగ్ ఘటనలు ఉంటే, మరికొన్ని భయానకంగా ఉంటాయి. ఇంకొన్ని మనుషుల్లోని కృరత్వానికి నిదర్శనంగా కనిపించేవి కూడా ఉంటాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో క్రైమ్ రేట్ తగ్గాలి, డ్రగ్ ఫ్రీ సిటీగా మారాలి. ఇది హైదరాబాద్పై ప్రభుత్వం, పోలీసుల కసరత్తు. కాని కొన్ని ఘటనలు మాత్రం.. నగరాన్ని నీడలా వెంటాడుతున్నాయి.
మధ్యప్రదేశ్లో బుల్డోజర్ చర్య నిరంతరం కొనసాగుతోంది. అక్రమ ఇళ్లు, ప్లాట్లను బుల్డోజర్లు ఆగకుండా ధ్వంసం చేస్తున్నాయి. అదే సమయంలో, ఈసారి సాత్నాలో అధికార పార్టీ చెందిన నాయకుడిని సైతం వదలలేదు.
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) చేస్తున్నది పాదయాత్ర కాదని.. అది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) విమర్శించారు. కరవుకాటకాల నుంచి ఇప్పుడిప్పుడే....
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దోపిడీలు, దుర్మార్గాలు పెరిగిపోయాయని నెల్లూరు(Nellore) జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ అన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. కోర్టులకే భద్రత లేకపోతే ప్రజలకు ఏం భద్రత..
Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్లోని పుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. రాత్రి పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు..
Srisailam: జ్యోతిర్లింగం, శక్తిపీఠం కొలువైన శ్రీశైలంలో అధికార పార్టీ నేత రజాక్ వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా మారుతోంది.