Telangana BJP: అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి.. బోల్తా కోట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. ఇది బీజేపీలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్.
బాడీ షేమింగ్ చేయడం మహానేరం. పైగా అది పిల్లలపైనా ప్రతాపం.!. ఇది ఇప్పుడు సామాన్య జనం నుంచి వినిపిస్తున్న మాట. సొంత పార్టీ నేతలు సైతం తీన్మార్ మల్లన్న వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు.
అంతా అనుకన్నట్లుగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. లఖిపూర్ ఖేరీ హింసాకాండలో కీలక నిందితుల్లో..
బద్వేల్ బరిలో నిలవబోతున్న బీజేపీ అభ్యర్థి ఎవరు?.. ప్రస్తుతానికి ఐదుగురు పేర్లతో రాష్ట్ర నాయకత్వం ఓ లిస్ట్ను అధిష్టానానికి పంపింది. అయితే మాజీ ఎమ్మెల్యే జయరాములు
తన రాజకీయ భవితవ్యం గురించి బీజేపీ హైకమాండ్ నుంచి ఈ సాయంత్రం ఏదైనా సందేశం (మెసేజ్) రావచ్చునని, అది అందగానే మీడియాకు తెలియజేస్తానని కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప ప్రకటించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
కర్నాటకలో నాయకత్వ మార్పు తప్పదని వార్తలు వస్తున్న వేళ..సీఎం ఎడ్యూరప్ప కుమారుడు బి.వై.విజయేంద్ర శనివారం ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ తో భేటీ అయ్యారు.
సార్వత్రిక ఎన్నికలు సుదూరంలో వుండగానే జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే పరిస్థితి కనిపిస్తోంది. జమిలి ఎన్నికలొచ్చినా కూడా మరో రెండున్నరేళ్ళ తర్వాతనే దేశంలో ఎలక్షన్స్కు ఆస్కారం వుంది...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయజనతాపార్టీ ఈ సారి గట్టి పోటీయే ఇచ్చింది. చాలా డివిజన్లలో...
బీజేపీ అధినాయకత్వం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. అందుకు ఆదివారం తీసుకున్ననిర్ణయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆదివారం బీజేపీ జాతీయ నాయకత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ మేరకు నియామకాలు చేసింది.
మతతత్వ ముద్ర మీదేసుకున్న భారతీయ జనతా పార్టీ కుల సమీకరణాల్లోనూ ఏ ఇతర పార్టీతో తీసిపోని విధంగా వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్న కమలనాథులు, తెలుగు రాష్ట్రాల్లో.. అందునా ఆంధ్రప్రదేశ్లో కులాలవారిగా లెక్కలు వేస్తూ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి