8 Years of Modi Government: మే 26వ తేదీన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ ఎనిమిదేళ్లు సంబరాలు చేసుకోవడంతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ సన్నాహాలు ప్రారంభించింది.
రాజకీయాల కంటే దేశమే ముఖ్యమని భావించి ఎన్నో ఏండ్లుగా నానుతున్న సమస్యలను ప్రధాని మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపెట్టింది.
ఎనిమిదేళ్ల కాలంలో ప్రధాని మోడీ.. దేశ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం, అన్ని వర్గాల భద్రత, సంక్షేమానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘సబ్ కా సాత్- సబ్ కా వికాస్, -సబ్ కా విశ్వాస్’ అనే నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్లేలా పలు సంస్కరణలు చేపట్టారు.
8 Yrs of Modi Govt: రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్ల అవుతోంది. ఈ మూడేళ్లలో అనేక సంస్కరణలతో మోడీ సర్కార్ టీమిండియా స్ఫూర్తితో ‘సబ్ కా సాత్,- సబ్ కా వికాస్, -సబ్ కా విశ్వాస్’ నినాదంతో అభివృద్ధిలో..
దేశాభివృద్ధితోపాటు అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
గత ఎనిమిదేళ్లలో (8 Years of Modi Government) నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత పరంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు నేరుగా ప్రయోజనం కల్పించింది.
స్వాతంత్ర్యం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ భారతదేశానికి సవాలుగా మిగిలిపోయింది. దేశంలో 2013లో పూర్తి టీకా కవరేజీ సుమారు 58% ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
CM KCR on Central government: బీజేపీ ప్రభుత్వ పాపాల పుట్ట బయటపెడతా.. ఢిల్లీ గడ్డపై ఆధారాలను ప్రజల ముందుపెడతా అంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్న సీఎం కేసీఆర్.. నిజంగానే కేంద్రం అవినీతిపై ఎవిడెన్స్ సేకరించారా?
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దేశాన్ని నాశనం చేస్తున్నారంటూ
Telangana: తెలంగాణలో(Telangana) విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ(BJP Govt) ప్రభుత్వం మోకాలడ్డుతోందని, కొత్తగా..