Tattoo Viral Video: ప్రస్తుత కాలంలో టాటూ ఫ్యాషన్ ట్రెండ్లో కొనసాగుతోంది. చాలా మంది యువతీయువకుల్లో టాటూల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. తమకిష్టమైన రకరకాల టాటూలను శరీరంపై వేయించుకుంటున్నారు.
బతికున్న కూతురికి ఓ తండ్రి పిండం పెట్టిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తమకు ఇష్టం లేని వివాహం చేసుకుందన్న కోపంతో దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
అసలు అక్కడ గుంతను ఎందుకు తవ్వారు..? వచ్చినవాళ్లు ఎవరు..? ఏదైనా బయటపడుతుందా..? తవ్వింది గుప్త నిధుల కోసమా..? లేక ఇంకేమైనా రీజన్ ఉందా..? ఇప్పుడే అవే ప్రశ్నలు ఆ జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. శునకం కడుపున వినాయకుడి ఆకారంలో కుక్కపిల్ల జన్మించింది. ఈ ఘటన జిల్లాలోని జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.