తెలుగు వార్తలు » Biplab Kumar Deb
కోవిద్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. కరోనా వైరస్ ను త్రిపుర రాష్ట్రం తరిమికొట్టి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ రాష్ట్రంలో నమోదైన రెండో కరోనా పాజిటివ్
సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రతి విషయం నిజమని నమ్మలేని పరిస్థితుల్లో ఏకంగా త్రిపుర సీఎం భార్యపైనే వచ్చిన ఓ పోస్టు సంచలనం సృష్టించింది. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్ తన పట్ల వేధింపులకు పాల్పడుతున్నారని, హింసిస్తుండడంతో విడాకులు తీసుకుంటున్నానని ఆయన భార్య నీతి దేబ్ పేర్కొంటున్నట్టు ఓ పోస్టు సామాజిక మాధ్�