ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్ల హవా నడుస్తోంది. అందులోనూ క్రీడాకారుల బయోపిక్లు ఎక్కువగా వస్తు్న్నాయి. ఇప్పటికే ధోనీ, మేరీకోమ్, అజహరుద్దీన్, సచిన్, మిల్కాసింగ్, సైనాల జీవితకథలతో రూపొందిన సినిమాలు సూపర్డూపర్
సౌత్ ఇండియన్ శృంగార తారగా వెలుగొందిన షకీల అందరికి సుపరిచితమే. ఆమె బయోపిక్ ఆధారంగా వస్తున్న షకీల సినిమా
ప్రముఖ శృంగార తార షకీలా జీవిత కథ ఆధరంగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘షకీలా’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో షకీలా మీడియాతో ముచ్చటించింది.
ఇటీవల భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై బయోపిక్ల హవా నడుస్తోంది. రాజకీయ నాయకులతో మొదలు పెడితే సినిమా తారల వరకు అందరి జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రముఖ శృంగార తార సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’తో ఇండస్ట్రీ ఒక్కసారి ఉలిక్కిపడింది.
ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమా లో ప్రధాన పాత్రను పోషిస్తున్న విజయ్ సేతుపతిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. విజయ్ సేతుపతికి తమిళంలోనే కాదు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంది..
ప్రిన్సెస్ డయానా బయోపిక్ రాబోతున్నది.. స్పెన్సర్ పేరుతో వస్తున్న ఆ హాలీవుడ్ సినిమా వచ్చే ఏడాది సెట్స్లోకి వెళ్లబోతున్నది.. ఈ సినిమాలో డయానాగా క్రిస్టెన్ స్టీవార్ట్ నటిస్తున్నది.. చూడ్డానికి కాస్త డయానాలాగే ఉన్నా..
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్ల హవా నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎందరో ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు ఆధారంగా సినిమాలు వచ్చాయి.
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. 'మహానటి' సినిమా మొదలు వరుసగా బయోపిక్లు వస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా, నిర్మాతగా ప్రముఖ సీనియర్ నటి విజయ నిర్మల జీవితంపై కూడా బయోపిక్ వస్తుందని..
నా బయోపిక్ తీసినా.. ఆ సినిమా హిట్ కాదని పేర్కొన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు ‘సినిమాతో హిట్ కొట్టిన మహేష్.. ప్రస్తుతం మంచి జోరు మీదున్నారు. వరుస టూర్స్తో బిజి బిజీగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తోన్న మహేష్.. ఆ తరువాత సినిమా డైరెక్టర్ వంశీతో చేయనున్నారు. ఈ చిత్రం జేమ్స్ బాండ్ కథాంశంతో తెరకె�
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన దర్బార్ ఆడియో రిలీజ్ కార్యక్రమం.. శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో జరిగిన.. మరో విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఇష్యూ జరిగినంత సేపూ ఆడియో ఫంక్షన్లో నవ్వులు పువ్వులు పూసాయి. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి మణిరత్నం గెస్ట్గా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల�