Ind vs Eng: బయో బబుల్లో ఉంటున్న ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది బీసీసీఐ. ఇంగ్లాండ్ తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్..
తాజాగా పాకిస్తాన్ సీనియర్ ఆల్ రౌండర్ మొహమ్మద్ హఫీజ్ బయోసెక్యూర్ నిబంధనలను బ్రేక్ చేశారు. దీంతో అతన్ని టీమ్ యాజమాన్యం ఐసోలేషన్లో పెట్టింది. కోవిడ్ పరీక్షలో నెగటివ్ వస్తేనే, అతన్ని తిరిగి జట్టులోకి తీసుకుంటారు.