భారతదేశ చరిత్రలో అనేక యుద్ధాలు జరిగాయి. రాజ్య విస్తరణ కోసం, అందమైన యువతల కోసం, సంపద కోసం ఇలా అనేక కారణాలతో రాజులు యుద్ధాలు చేసుకున్నారు. అయితే సుమారు 375 సంవత్సరాల క్రితం జరిగిన ఓ యుద్ధానికి చాలా విచిత్రమైన కారణం ఉంది. విచిత్రం ఎందుకంటే ఓ పుచ్చకాయ కోసం రెండు రాజ్యాలు భీకరంగా తలపడ్డాయి
రాజస్తాన్ లోని బికనీర్ లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు డెల్టా ప్లస్ సోకింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కి గాను ఆమెకు సంబంధించిన శాంపిల్స్ ను పూణే లోని వైరాలజీ సంస్థకు గతంలోనే పంపారు.
నిరసన తెలియజేయడం ప్రజల హక్కు. ప్రజాప్రతినిధులకు కూడా ఆ స్వాతంత్య్రం ఉంటుంది. చట్ట సభల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు వివిధ పద్దతుల్లో తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన మాజీ ఎంపీ, దివంగత శివప్రసాద్..ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ ఆవరణలో వివిధ వేశాలు వేసి..అటెన్షన్ గ్రాబ్ చేశారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే �
పాక్ చెరలో దాదాపు మూడు రోజులు బందీగా ఉండి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి విధులకు హాజరయ్యారు. రాజస్థాన్లోని సూరత్ ఘడ్ ఎయిర్ ఫోర్స్ బేస్లో అధికారులు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. శనివారమే ఆయన బాధ్యతలను చేపట్టారు. కాగా, గతంలో బికనేర్ లో పనిచేసిన అభినందన్.. అక్కడే చదువుకున్నాడు కూడా. అయితే అభిన�
జైపూర్ : రాజస్థాన్లోని బికనీర్లో మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలింది. సాధారణ ట్రయల్స్లో భాగంగా పైకి ఎగిరిన మిగ్ 21న విమానం.. కాసేపటికే కూలినట్టు ఎయిర్ఫోర్స్ వర్గాలు తెలిపాయి. అయితే, పైలెట్ సురక్షితంగా బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై ఎయిర్ఫోర్స్ వర్గాలు విచారణ చేస్తున్నాయి. ప్రమాదానికి కారణాలను అన్వేషిస�
బికనేర్: జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడితో రాజస్థాన్ లో ఓ కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బికనేర్ జిల్లా కలెక్టర్ జిల్లాలో ఉంటున్న పాక్ జాతీయులంతా వెంటనే వారి దేశానికి వెళ్ళాలని ఆదేశాలు జారీచేశారు. 48గంటల్లో బికనేర్ నగరం విడిచి పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని.. జిల్లాలోని హోటళ్లు, లాడ్�