తెలుగు వార్తలు » Bihar Polls
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర మైన అవినీతి ఆరోపణలు చేశారు... అదేంటి వారిద్దరి పార్టీలు కలిసే కదా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి.. అలాంటిది మోదీ ఎందుకు నితీశ్ కుమార్పై ఆరోపణలు చేస్తారు? అని అనుకుంటున్నారా? కానీ ఇది నిజం మోదీ.. నితీశ్ కుమార్పై అవినీతి ఆరోపణలు చేశారు. రీడ్ దిస్
బీహార్ తొలి దశ ఎన్నికలకు మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న వేళ, బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు.
ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగనున్నారు. ఎన్డీయే ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా మొత్తం 12 ర్యాలీల్లో ఆయన పాల్గొననున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
బీహార్ ఎన్నికల నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ఓటర్లకు విశిష్టమైన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.
బీహార్ ఎన్నికల్లో ఎల్ జె పీ (లోక్ జన శక్తి పార్టీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఎన్నికల రెండో దశలో 53 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తమ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని, ‘బీహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్’ అనే నినాదాన్ని అమలు చేస్తుందని చెప్పా�
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ఇప్పటికే ఎన్నికల తేదీలు ఖరారవడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూటములు రెండూ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్.. ప్రధాని అయిన నరేంద్రమోదీ బీహార్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖర�
బీహార్లో ఎన్నికల కోలాహలం మొదలయ్యింది.. గెలుపు గుర్రాల కోసం పార్టీలు వెతుకులాట మొదలు పెట్టాయి.. ఇప్పుడున్న రాజకీయాలకు తగినట్టుగానే అంగబలం, అర్ధబలం ఉన్నవారిని అన్వేషిస్తున్నాయి.
లోక్ జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వ్యూహమేమిటి? ఎన్డీఎ కూటమి నుంచి బయటకు వచ్చిన ఆయన కేవలం జేడీయూపైనే ఎందుకు కక్ష కట్టినట్టు? నితీశ్కుమార్తో ఎందుకు తగువు పడుతున్నట్టు? ఇది బీజేపీ అధినాయకత్వం మాస్టర్ ప్లానా..? ఈ ప్రశ్నలు బీహార్ రాజకీయాలను ఊపేస్తున్నాయి.. అసలే పొత్తులు, సీట్ల పంపకాలు, అభ�
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల పోరులో తలబడేందుకు కొత్త పొత్తులు రూపుదిద్దుకుంటున్నాయి.
బీహార్ రాజకీయాలను యువతరం శాసిస్తోంది.. పొత్తుల తకరారు, సీట్ల పంపకాలపై కొత్తతరం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది.. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కూటములలో సీట్ల పంపకాల చర్చలు మొదలయ్యాయి..