బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాఖీ పండుగ సందర్భంగా చెట్లకు రాఖీ కట్టారు. పర్యావరణాన్ని పరరిక్షించవలసిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సంధర్భంగా చెప్పారు..
దేశాన్ని కుదిపివేస్తున్న పెగాసస్ వివాదంపై మొదటిసారిగా బీజేపీ మిత్ర పక్షం నుంచి 'ఎదురు గాలి వీచింది'...దీనిపై దర్యాప్తు జరగాలన్న విపక్షాల డిమాండుతో బీహార్ సీఎం . జేడీ-యూ అధినేత నితీష్ కుమార్ ఏకీభవించారు. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, జడ్జీలు, ఇతర...
బీహార్ లో సుధీర్ కుమార్ అనే ఓ ఐఏఎస్ అధికారి సీఎం నితీష్ కుమార్ పైన, మరో 21 మంది అధికారులపైన ఫోర్జరీ కంప్లయింట్ దాఖలు చేసి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం రెవెన్యు బోర్డులో సభ్యుడైన ఈయన..1987 నాటి బ్యాచ్ అధికారి.