హీరో విజయ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపుతోన్నాయి. ఇప్పుడు ప్రస్తుం తళపతి విజయ్కి మరోసారి షాక్ ఇస్తూ.. సమన్లు జారీ చేసింది ఐటీ శాఖ. హీరో విజయ్తో పాటు ‘బిగిల్’ సినిమా ఫైనాన్సియర్ అన్బు చెజియన్ కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ అధికారులు సమన్లు జారీ చేశారు. గత మూడు రోజులుగా ‘బిగిల�
సినిమా మొదలైనప్పటి నుంచి.. పూర్తయ్యే దాకా దర్శకనిర్మాతలు ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. టైటిల్, స్టోరీ, లేదా నటీనటుల పరంగా పలు సందర్భాల్లో అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో ఏదైనా చిత్రం విడుదలకు ముందు కాపీ వివాదం బాగా నడుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ కాపీ కాంట్రవర్సరీలు కొనసాగుతు�
ఇటీవల విడుదలైన ఏ సినిమా అయినా.. అది కాపీ ఇష్యూ వివాదంలో ఇరుక్కోవడం జరుగుతోంది. టాలీవుడ్, కోలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా సినిమా చుట్టూ వివాదాలు ఇప్పుడు కచ్చితంగా ఉంటున్నాయి. జబర్దస్త్, శ్రీమంతుడు, ఇస్మార్ట్ శంకర్, అదిరింది.. ఇలా పలు చిత్రాలు విడుదలకు ముందు ఇలాంటి ఉదంతంలో చిక్కుకున్నాయి. ఇక తాజాగా ఆ కోవలోకి తమిళ హీరో విజయ్ చిత�
కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత..ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో విజయ్. కెరీర్ బిగినింగ్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా..కొంత కాలంగా ఇళయదళపతి నటిస్తున్న సినిమాలు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నాయి. దాంతో సహజంగానే అభిమానించడంలో ముందుండే అరవ ప్రేక్షకులు..విజయ్ని ఎంతగానో ఓన్ చేసుకున్నారు. కాగా రియల్ లై�
విజయ్ సేతుపతి.. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంలో సూపర్ స్టార్ అయినా.. ఆయన చేసిన వైవిధ్యమైన రోల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యారు. లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర పోషించి.. ఫ్యాన్స్ మన్ననలు పొందారు. దక్షిణాదిన వరుస సినిమాలతో �
తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, విజయ్ ‘సంగ తమిజన్’, ‘బిగిల్’ సినిమాలతో దీపావళికి బాక్స్ ఆఫీస్ మీదకు దండయాత్ర చేయనున్నారు. ఇప్పుడు తాజాగా వెండితెరపై కూడా ఈ ఇద్దరు హీరోలు గొడవ పడనున్నట్లు తెలుస్తోంది. హీరో విజయ్ కొత్త చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వా�
తమిళ స్టార్ హీరో విజయ్ మరోసారి తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. తెరి, మెర్సల్ వంటి హిట్ సినిమాల తర్వాత డైరెక్టర్ అట్లీ- విజయ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయింది. వీరి కాంబినేషన్లో వస్తున్న బిగిల్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్ర పోషిస్త