మరో ఐదు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 పూర్తి కానుంది. టైటిల్ వేటలో అభిజిత్, సోహైల్, అఖిల్, అరియానా, హారిక.. ఇలా అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉండటంతో..
ఈ సీజన్లో యాంకర్ లాస్య అందరి కంటే అత్యధిక పారితోషికం తీసుకుందని.. ఆ తర్వాత జబర్దస్త్ అవినాష్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా చివరి వారంలోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్లో టాప్ 5 కంటెస్టెంట్ల మధ్య గొడవ పెట్టేందుకు బిగ్ బాస్ మరోసారి..
బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకానికి చేరుకుంది. మరో వారం రోజుల్లో ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. ఎన్నో మలుపుల నడుమ ఈ షో ఆధ్యంతం రసవత్తరంగా సాగింది.
బిగ్ బాస్ దత్తపుత్రిక మోనాల్ గజ్జర్ ఎట్టికేలకు హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. టాప్5లోకి అఖిల్తో పాటు సోహైల్, అభిజిత్, హారిక, అరియానాలు...
అనుకున్నట్లుగానే జరిగింది. 14వ వారం ఎలిమినేషన్స్లో భాగంగా బిగ్ బాస్ నుంచి గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ బయటికి వచ్చేసింది.
అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే వచ్చే ఆదివారం(డిసెంబర్ 20) జరగనుంది. ఇందులో టైటిల్ విన్నర్ ఎవరనేది అనౌన్స్ చేస్తారు.
బిగ్ బాస్ సీజన్ 4 ఎండింగ్కి వచ్చిన నేపథ్యంలో రసవత్తరంగా మారింది. 13వ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్ ప్రక్రియలో ప్రతి కంటెస్టెంట్ కలర్ నింపిన ట్యూబ్లను మెడలో ధరించాలి.
బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది. రాక్స్టార్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. ఈ సీజన్ ఆధ్యంతం రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని నెట్టింట్లో ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే బిగ్ బాస
ఎన్నో సంచలనాలు, ఆపై మలుపులతో చివరి అంకానికి చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 3 ఇవాళ్టితో ముగియనుంది. ఈ సీజన్ విజేత యాంకర్ శ్రీముఖి లేదా రాహుల్ అన్న దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. ఓ వైపు టాలీవుడ్ సెలబ్రిటీల సపోర్ట్, సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ శ్రీముఖి సొంతం. అయితే.. అనూహ్యంగా మరోవైపు రాహుల్ కూడా రేస�