పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్పై బిగ్బాస్ 2 కంటెస్టెంట్ సంజన కేసు నమోదు చేసింది. మద్యం బాటిళ్లతో ఆశీష్ తనపై దాడికి దిగాడని ఆమె పేర్కొంది. అంతేకాకుండా బిల్డింగ్పై నుంచి తనను తోసేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్లో శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగ
బిగ్బాస్ 2, బిగ్బాస్ 3 విలువ వరుసగా.. షో ప్రతిష్టను దిగజార్చే విధంగా ఫైనల్ రిజల్ట్స్ ఉన్నాయని.. మూవీ క్రిటిక్ మహేష్ విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అత్యంత ఉత్కంఠ నడుమ.. ప్రేక్షకులకు షాక్నిస్తూ.. బిగ్బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్గా నిలిచాడు రాహుల్. మొదటి నుంచీ బిగ్బాస్ 3 విజేత శ్రీముఖి అని పెద్ద ఎత్తున ప్రచా
నేచురల్ స్టార్ నాని హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో ఇంటి సభ్యులందరికి గారాల పట్టిగా పేరు తెచ్చుకుంది దీప్తి సునైనా. తాజాగా ఆమె తన ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. తన తొలి చిత్రం ‘అలియా ఖాన్’ ఫస్ట్ లుక్ను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టి చూస్తే.. పాకి�
తెలుగు బుల్లి తెరపై అత్యంత వివాదాస్పదమైన షో గా పేరు తెచ్చుకుంది ‘బిగ్ బాస్’. ఈ షో మొదటి భాగానికి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా.. రెండో భాగానికి నాని హోస్ట్ గా చేశాడు. అయితే త్వరలో రాబోయే మూడో సీజన్ కు హోస్ట్ గా స్టార్ హీరోయిన్ అనుష్కను తీసుకోనున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు మూడో స
నూజివీడు: కృష్ణ జిల్లా నూజివీడు అసెంబ్లీ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ సంజన బరిలోకి దిగుతున్నారు. ఆమె నూజీవీడు అసెంబ్లీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే సంజన నూజీవీడు నుంచి పోటీ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే… ఆమె దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, మంత్రి పాలడుగు వెంకట్రావుకు దగ్గ
బిగ్ బాస్ 2 విజేతగా నిలిచిన కౌశల్ మందాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఆయన పేరిట ఆర్మీ పెట్టి మరీ పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉంటే కౌశల్ ఇటీవల సీ.ఏం చంద్రబాబు ను కలిశారు. ఇక కౌశల్ ను విశాఖ నుంచి ఎంపీగా నిలబెడతారని మీడియాలో ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు జనసేన తరుపున విశాఖ ఎంపీ టికెట్ పై పోటీ చేస్తారని
హైదరాబాద్: బిగ్ బాస్ తో కౌశల్ మందా ప్రజల్లో ఒక సెన్సేషన్ అయ్యాడని చెప్పాలి. ఆయనకు ఆ సమయంలో హీరోలకు మించి క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ విన్నర్ అయిన కౌశల్.. బయటికి వచ్చి కౌశల్ ఆర్మీ నేతృత్వంలో పలు స్వచ్చంద కార్యక్రమాలు చేశాడు. ఇది ఇలా ఉంటే ఆయన మీద ఒక రూమర్ ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొద్ది రోజుల్లో జరగబోయే ఏపీ ఎలక్ష�