తెలుగు వార్తలు » Big News Big Debate
ఎన్నిసార్లు అడిగినా మాది ఒకటేమాట అంటోంది కేంద్రం. కేపిటలా? కేపిటల్సా రాష్ట్రాలదే నిర్ణయమంటోంది. రాజధానులపై తమ పాత్ర ఉండదని
GST పరిహారంపై కేంద్రం, రాష్ట్రాల మధ్య నలుగుతున్న వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్.
ఏపీలో మరోసారి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలను కాలరాస్తూ.. టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని.. దీనిపై జోక్యం చేసుకోవాల్సిన అసవరం ఉందని ప్రధానికి లేఖ రాశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అవసరం తమకు లేదంటోంది వైసీసీ. అదే సమయంలో నిరాధార ఆరోపణలు చేసిన వారికి నోటీసులు..
తెలుగురాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాం మార్చింది. తొకపార్టీగా ఉన్న ముద్ర నుంచి బయటపడేందుకు గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన కమలనాథులు 2024 ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. పార్టీ అధ్యక్షుల మార్పు ఇందులో..
అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాలో ల్యాండ్ అయ్యాయి. దేశ రక్షణ రంగ అమ్ములపొదిలో పవర్ ఫుల్ వెపన్స్ చేరాయి. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో వీటి రాక ప్రపంచ వ్యాప్తంగా..
దశాబ్దాలుగా బీజేపీ ఆశయాలు మూడున్నాయి. ప్రతిసారి వారి మానిఫెస్టోలో కనిపిస్తుంటాయి. కానీ వచ్చే ఎన్నికల్లో ప్రకటించే సంకల్ప పత్రంలో అవి ఉండవన్నది కామలనాథుల లెక్క. ఇప్పటికే ఆర్టికల్..
ఇండియాలో ఏరోజుకారోజు డే హయ్యస్ట్ కరోనా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. 24గంటల్లోనే 21వేలకు పైగా పాజిటివ్ వచ్చాయి. తెలుగురాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. లాక్డౌన్లో కంట్రోల్ అయిన కరోనా..
ఏపీ రాజకీయాల్లో ప్రతిసారీ రంగులే సెంటర్ ఆఫ్ ఎట్ట్రాక్షన్ అవుతున్నాయి. గతంలో కార్యాలయాల రంగులపై అధికార, విపక్షాల మధ్య యుద్ధం నడిస్తే.. ఇప్పుడు పార్టీ రంగులపై కత్తులు దూసుకుంటున్నాయి. విజయసాయిరెడ్డి..