అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఈ నెల 5 న ప్రధాని మోదీ భూమిపూజ చేయడంతో పొరుగునున్న నేపాల్ కి కన్ను కుట్టినట్టు ఉంది. అసలైన అయోధ్య నేపాల్ లోనే ఉందని, ఇండియాలో కాదని చెప్పుకుంటున్న ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి...
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరిగిన సందర్భంగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ ప్రాంతం కళకళలాడింది. ఇక్కడి అతి పెద్ద డిజిటల్ బోర్డుపై ఆలయ నమూనాతో బాటు రాముని నిలువెత్తు 3 డీ పోర్ట్రైట్ ను ప్రదర్శించారు.
రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగిన ఈ రోజు చరిత్రాత్మకమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించవలసిన అవసరం ఉందని, నేడు తానిక్కడ ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు.
అయోధ్యలో భూమిపూజకు రానున్న ప్రధాని మోదీని వెండి కిరీటంతో ఆహ్వానిస్తామని హనుమాన్ గర్హి ఆలయ ప్రధాన పూజారి ప్రేమ్ దాస్ జీ మహారాజ్ తెలిపారు. ఈ కిరీటంపై రాముని ఇమేజీ ఉంటుందన్నారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఈ నెల 5 న జరిగే భూమిపూజ కార్యక్రమానికి సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి. కాషాయ రంగులో ముద్రించిన ఇన్విటేషన్ కార్డును నిర్వాహకులు సోమవారం విడుదల చేశారు. వేదికపై ప్రధాని మోదీతో..
ఆగస్టు 5 న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి జరిగే భూమిపూజకు హాజరు కావలసిందిగా బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను ఫోన్ ద్వారా తప్పకుండా ఆహ్వానిస్తామని..