Bhuma Akhilapriya complains : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి అఖిలప్రియ. టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నట్లు ఫోర్జరీ సంతకాలు చేసి బెదిరిస్తున్నారని,..
మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసు కస్టడీకి అనుమతించింది కోర్టు. కిడ్నాప్ కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేయడంతో విచారణ జరిపింది. ఇందులో భాగంగానే మూడ్రోజుల కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్ కోర్టు తీర్పిచ్చింది.
కర్నూలు జిల్లా పాలిటిక్స్లో అత్యంత బలమైన కుటుంబంగా పేరున్న భూమా ఫ్యామిలీలో చిచ్చు రేగింది. పరస్పరం పోలీసులకు పిర్యాదు చేసుకునే స్థాయికి విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి...
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. తనపై హత్యాయత్నానికి పాల్పడిన భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
భూమా ఫ్యామిలీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈసారి అక్క, తమ్ముడు మధ్య గొడవ వైరల్ అయింది. తనకు తెలియకుండా భూమిని అమ్మారని బ్రదర్ కోర్టుకు ఎక్కారు. అయితే కుటుంబ కహానీలో ట్విస్ట్ ఉందనేది ఆళ్లగడ్డ వాసుల అనుమానం. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? రీడ్ దిస్ స్టోరీ.. భూమా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? అక్కపై తమ్ముడు ఎందుకు కేసు పెట్టారు? భూ �
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమలో ఇద్దరు మహిళా నేతల సెక్యురిటీపై ఇపుడు రగడ రాజుకుంది. వీరిలో మొదటి వారు కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డకు చెందిన టిడిపి నేత భూమా అఖిలప్రియ అయితే.. రెండో వారు అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన పరిటాల సునీత. వీరిద్దరు తమకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున
రాయలసీమను భూమా నాగిరెడ్డి ఫ్యామిలీని వేరువేరుగా చూడలేం. సీమ పాలిటిక్స్పై అంతగా చెరగని ముద్ర వేసిన ఫ్యామిలీ అది. కానీ ఫ్యామిలీలో ఇద్దరి హఠాన్మరణం ఇప్పుడు కుటుంబంలో కొత్త చిచ్చు రేపినట్లుంది. 2014 ఎన్నికల సందర్భంలో మాజీ మంత్రి భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. ఆ తర్వాత నాలుగేళ్ళకు భూమా నాగిరెడ్డి గుండెపో