తెలుగు వార్తలు » Bhopal
రైతులకు మద్దతుగా భోపాల్ లో శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ రసాభాసగా మారింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆధ్వర్యాన..
యూపీ బాటలో మరో రాష్ట్రం కూడా పయనిస్తోంది. లవ్ జిహాద్ కింద మధ్యప్రదేశ్ లో తొలి కేసు నమోదయింది. బార్వానీ జిల్లాలోని పాల్సుద్ గ్రామానికి చెందిన..
సమాజంలో బాలికల వివాహ వయో పరిమితిని 18 ఏళ్లుగా, యువకులకు 21 ఏళ్లుగా నిర్ధారించడం ఏమిటని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్..
ఈ ఏడాది త్వరగా వెళ్లిపోతే బాగుండని సకల ప్రపంచమూ కోరుకుంటోంది.. అసలు ఇంతటి భయానక సంవత్సరాన్ని పుట్టి బుద్ధెరిగిన తర్వాత చూసి ఉండం.. పాడు కరోనాతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి..
మధ్యప్రదేశ్ లో గోవుల సంరక్షణ కోసం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా ' కౌ కేబినెట్' పేరిట ఓ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. పశుసంవర్ధక శాఖ..
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 'గుడ్ బాయ్' అని బీజేపీ నాయకురాలు ఉమాభారతి వ్యాఖ్యానించారు. కానీ ఒక రాష్ట్రాన్ని పాలించేంత అనుభవం అతనికి లేదన్నారు.
మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో 20 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 7 స్థానాల్లో లీడ్ లో ఉంది. మధ్యాహ్నం వేళ..బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా.. ‘విజేతలైన తమ పార్టీ అభ్యర్థులను’ అభినందిస్తూ ట్వీట్లు చేశారు. విజయం మనదేనని అన్నారు. ఇక యూపీలో 7 సీట్లకు గాను బీజేపీ 4 సీట్లలో ఆధిక్యంలో ఉం�
మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ఉద్దేశించి తాను ‘ఐటెమ్’ అని వ్యాఖ్యానించడం, దానిపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఈ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ మళ్ళీ కాస్త ఆగ్రహంగా స్పందించారు. తను తొమ్మిది సార్లు లోక్ సభకు ఎన్నికయ్యానని, ఎన్నో ఏళ్లు ఎంపీగా ఉన్నానని, లోక్ సభ అజెండా షీట్ లోనే నె
మధ్యప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 9 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈస్ట్ గ్వాలియర్, జౌర, పొహ్రి, మాంధాత తదితర సెగ్మెంట్లకు జరిగే...
నీట్, జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. బ్లాక్ లేదా జిల్లా ప్రధాన కార్యాలయాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చు.