రామ జన్మభూమి శంకస్థాపన కార్యక్రమానికి తొలి ఆహ్వానం మాత్రం బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి రామజన్మభూమి ట్రస్ట్ అందించినట్లుగా తెలుస్తోంది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై...
ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరంద్ర మోదీ అయోధ్య పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నట్లు శ్రీ రామ మందిర..
రామాలయ భూమిపూజ కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మట్టి, నీరును పంపింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంగా భావించే నాగ్పూర్ నుంచి అయోధ్యకు మట్టిని పంపినట్లు విశ్వ హిందూ పరిషత్ నేత..