తెలుగు వార్తలు » Bhishma Ekadasi 2021:
ఏకాదశి రోజున గోపూజ సకల ఫల దాయకం. గోమాతకు అరటిపండ్లు అందిస్తే అన్నిదోషాలు తొలగిపోతాయి. పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు ఉవాచ...
విజయవాడ విజయకీలాద్రిపై భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి విష్ణు సహస్రనామ స్తోత్రం..