ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. సోమవారంతో వారి నిరసన దీక్షలు 66వ రోజుకు చేరాయి. కర్షకులకు మద్దతుగా పలు ప్రాంతాల నుంచి అన్నదాతలు భారీగా..
సాగుచట్టాల రద్దును డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో పోరుబాట సాగిస్తున్న రైతులతో కేంద్రం తొమ్మిదో విడత చర్చలు జరపనుంది. విజ్ఞాన్ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు..