Telangana TRS: ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చేస్తోంది...
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు(Ratan Tata) భారతరత్న ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) నిరాకరించింది. అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంటూ...
దేశంలో కోవిద్-19 తో పోరాటం చేసిన హెల్త్ కేర్ వర్కర్లకు అత్యున్నత 'భారతరత్న' పురస్కారాన్ని ప్రకటించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు.
Bharat Ratna - Amartya Sen: భారతదేశంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న. దీనిని సాధారణ అవార్డుల మాదిరిగా పరిగణించరు. ఈ అత్యున్నత పురస్కారన్ని ఇప్పటివరకూ 48 మందికి ఇచ్చారు. అందులో 14 మందికి చనిపోయిన
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం క్షిపణి శాస్త్రవేత్తగానే కాదు దేశానికి రాష్ట్రపతిగా, యువతకు స్పూర్తిధాతగా నిలిచారు. మనతో పాటు మన భవిష్యత్ తరాలకు జీవితమంటే ఎంతో గొప్పదని తనకి తాను ఆచరించి నిరూపించిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్ధుల్ కలాం. అంతటి మహనీయుడు...
గానగంధర్వులు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒక్కొక్కరుగా ప్రముఖులు కేంద్రాన్ని ఈ మేరకు కోరుతున్నారు. వివిధ భారతీయ భాషల్లో 40,000 వరకు పాటలు పాడి, భారతీయుల గుండెల్లో అజరామరంగా నిలిచిపోయిన బాల సుబ్రహ్మణ్యానికి భారత రత్నను ఇచ్చి గౌరవించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత�
'అమ్మ బోమ్మాలీ..' అంటే చాలు గుర్తుకోచ్చేది సోనూ సూద్.. ఈ పేరు చెప్పగానే తెలుగులో అతడు నటించిన విలన్ పాత్రలు గుర్తొస్తాయి. తెరపై అత్యంత కర్కసంగా, క్రూరంగా కనిపించే సోనూ సూద్..