దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గోవా నూతన గవర్నర్గా భగత్ సింగ్ కోశ్యారి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ కోశ్యారి చేత హైకోర్టు చీఫ్ జస్టిస్ దిపన్కర్ దత్తా
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. వివిధ పార్టీల నేతలు, న్యాయవాదులు సుప్రీం కోర్టుకు చేరుకున్నారు. సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ తరపున పృథ్వీరాజ్ చవాన్, రణదీప్ సూర్జేవాలా, శివసేన తరపున ఎంపీ గజానన్ కృతికార్ హాజరయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ ప్రా�
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిపై కాంగ్రెస్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఆదివారం ఉదయం 11:30 గంటలకు విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. దేవేంద్ర ఫడ్నవిస్ను నవంబర్ 23 న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా వారు ఈ పా
మహారాష్ట్రలో రాజకీయాలు గంటగంటకి మారిపోతున్నాయి. అధికారం దక్కించుకునేందుకు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో 56 సీట్లు గెలుచుకున్న శివసేన ఇప్పుడు కింగ్ మేకర్గా మారింది. సేన నాయకులు సీఎం పీఠం విషయంలో షేరింగ్ కావాలంటూ మెండిపట్టు వీడక
మహారాష్ట్ర రాజకీయం క్షణక్షణం ఉత్కంఠగా మారుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మరికొద్ది గంటలు ఉన్న నేపథ్యంలో.. ఏం జరగబోతోందోనన్న టెన్షన్ అన్ని పార్టీల్లో నెలకొంది. బీజేపీ, శివసేన రెండు పార్టీలు మెట్టుదిగకపోవడంతో.. ప్రభుత్వ ఏర్పాటుపై అనుమానాలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ గడువు శనివారంతో ముగియనుంది. ఈ న�
ఎవరు అవునన్నా, కాదన్నా మోదీ-అమిత్ షా ద్వయం దేశంపై పూర్తి పట్టు సాధించారు. ఇప్పుడు వారు ఏది చేస్తే అదే శాసనం అనే దాంట్లో అతిశయోక్తి ఏమి లేదు. పూర్తి మోజార్టీతో అధికారంలోకి రావడం, అందుకు మోదీ చరిష్మానే కారణం అవ్వడం, పక్కన అమిత్ షా రూపంలో ఎత్తులకు పైఎత్తులు వేయడానికి పూర్తి సహకారం అభిస్తుండటంతో మోదీ దృఢంగా ముందుకు వెళ్తు�