Badrachalam: తెలంగాణ(Telangana) లోని గోదావరి నదీ (Godavari River) తీరాన వేలాసిన ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం. ఇక్కడ భక్త రామదాసు(Ramadasu) నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం..
భద్రాద్రి జిల్లాలో మరోమారు పోడు భూముల రగడ రాజుకుంది..సుజాతనగర్ మండలం గరిపేట పరిధిలోని సర్వే నంబర్.20 పోడు భూమి విషయంలో ఫారెస్ట్ అధికారులు మహిళలపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది.
మూడు నెలల పసిగుడ్డు.. గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే వైద్యం చేయించాల్సిన తల్లిదండ్రులు, ఓ భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడేమో కడుపునొప్పితోనే శిశువు ఏడుస్తున్నాడని, తాను తగ్గిస్తానని చెప్పి చిన్నారి బొడ్డు చుట్టూ కొరికాడు.
Bhadradri Rama : ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ భద్రాద్రి శ్రీరాముడికి మహాపట్టాభిషేకం వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు.
శ్రీరాముడి కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని ఎదురుచూస్తున్న భక్తకోటికి ఈ ఏడాది కూడా నిరాశే. కరోనా మహమ్మారి పుణ్యమాని.. ఈసారి కూడా రాములోరి కళ్యాణ దర్శన భాగ్యం కొద్దిమందికి మాత్రమే దక్కనుంది.
భద్రాద్రి దేవస్థాన తొలి ప్రధాన అర్చకులు కోటి రామకృష్ణమాచార్యులు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి భద్రాద్రి రామయ్య ఆత్మస్థైర్యాన్నిఇవ్వాలని..
లాక్ డౌన్ కారణంగా భక్తుల దర్శనాలకు దూరంగా ఉన్న ఆలయాలు జూన్ 8వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. భద్రాద్రి రామాలయంలో ఈనెల 8 నుంచి భక్తులకు భద్రాద్రి రామయ్యస్వామి పునః దర్శనం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిడతల దండు ప్రత్యక్షమైంది. దీంతో జిల్లా వాసులు, రైతులు మిడతల భయంతో హడలెత్తిపోయారు. జిల్లాలోని అశ్వాపురం మండల పరిధిలోని బీజీ కొత్తూరు గ్రామంలో..
భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఆలయ అధికారులు యథావిధిగా నిర్వహించనున్నారు. భక్తులు లేకుండా నిరాడంబరంగా కల్యాణ మహోత్సవ వేడుకను కొనసాగిస్తున్నారు. కేవలం 40 మందికి మాత్రమే అనుమతి ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీ సీతారామచంద్రులకు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ �
ఈ ఏడాది ఏప్రిల్ 2 భద్రాద్రిలో జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీరామనవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని,