తెలుగు వార్తలు » Bengaluru traffic police
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నగర ట్రాఫిక్ పోలీసులు (బీటీపీ) ట్రాఫిక్ ఉల్లంఘనదారుల నుంచి చలానాల వసూలుకు
డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని పలు మార్లు పోలీసులు చెప్తోన్న.. ఎవరూ పట్టించుకోవడంలేదు. అందులోనూ.. నీతులు చెప్పే సెలెబ్రిటీలే.. ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఇంకేమనాలి. ఈ మధ్య దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ కఠినతరమైన సంగతి తెలిసిందే. రూల్స్ని బ్రేక్ చేస్తే.. వారు వీరు అనే తేడా లేకుండా.. చలాన్లు వేస్తున్�
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటార్ వాహన చట్టం వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. దిమ్మతిరిగిపోయేలా చలాన్లు రాస్తూ ఆయా రాష్ట్రాల్లో ట్రాఫిక్ పోలీసులు సైతం వార్తలకెక్కుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 1నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. పోలీ�